రాజకీయ వార్తలు
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ వి రంగనాధ్
వరంగల్:వరంగల్ సీపీగా ఏవీ రంగనాద్.సిపీ తరుణ్ జోషి ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.సీపీ డా.తరుణ్ జోషి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ను నియ మిస్తూ...
ముఖ్యాంశాలు
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
క్రైమ్
ఆరోగ్యం
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
వాణిజ్యం
వాట్సాప్ లో..లేని ఫీచర్ల తో టెలిగ్రామ్ సేవలు
ముంబై:వాట్సాప్ లో లేని ఫీచర్లను కూడా టెలిగ్రామ్ తీసుకొస్తోంది.ఇప్పటి వరకు టెలిగ్రామ్ సేవలు అందరికీ ఉచితమే.కానీ,త్వరలో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ (డబ్బులు చెల్లించి వినియోగించుకునే) కూడా రానుంది.ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్...
భక్తి
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...
విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?
హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...
క్రీడలు
అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్:అంతర్జాతీయ క్రీడాకారులను కుటుంబ సమేతంగా సన్మానించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిఖత్ జరిన్,ఇషా సింగ్ లను ఇంటికి అహ్వనించి సన్మానించారు.అంత ర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని...
ప్రపంచ క్రికెట్ చరిత్రలో..ఇదే అత్యంత చెత్త మ్యాచ్ ఎందుకంటే..?
లండన్:యార్క్షైర్ ప్రీమియర్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి.ఈస్ట్రింగ్స్టన్ క్లబ్తో జరిగిన ఈ మ్యాచ్లో హిల్ల మ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7...
కరోనా బాధితులకు విరుష్క జోడి 2 కోట్ల విరాళం..అంతే కాకుండా..
ముంబై:దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు.దేశం లో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందన్న...
టీ20 సిరీస్..భారత్ దే
అహ్మదాబాద్:ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది.సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆధిపత్యం...
టీ-20 సిరీస్ శ్రీ లంక వశం
కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు...
గత వార్తలు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...