రాజకీయ వార్తలు
రాజ్యసభకు..నలుగురు దక్షిణాది వారే
న్యూఢీల్లి:సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్,లెజండరీ అథ్లెట్ పీటీ ఉష,కర్నాటకలోని ధర్మస్థల దే వాలయ సంరక్షకుడు సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే కూడా...
నయా భూస్వాములను తయారు చేస్తున్న..కేసీఆర్:రేవంత్ రెడ్డి
హైదరాబాద్:సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించా రు.పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు,రింగ్రోడ్డు,లేఅవుట్ల...
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై:క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టో కరెన్సీతో స్పష్టమైన ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.దేశ...
ముఖ్యాంశాలు
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
క్రైమ్
ఆరోగ్యం
డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!
బెంగళూరు:పాపులర్ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...
వాణిజ్యం
వాట్సాప్ లో..లేని ఫీచర్ల తో టెలిగ్రామ్ సేవలు
ముంబై:వాట్సాప్ లో లేని ఫీచర్లను కూడా టెలిగ్రామ్ తీసుకొస్తోంది.ఇప్పటి వరకు టెలిగ్రామ్ సేవలు అందరికీ ఉచితమే.కానీ,త్వరలో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ (డబ్బులు చెల్లించి వినియోగించుకునే) కూడా రానుంది.ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్...
భక్తి
ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...
విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?
హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...
అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..
హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం...
వెంకటేశ్వర స్వామీ దేవాలయ హుండీ లెక్కింపు..
తెలంగాణ వాణి ()కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది ,ఇట్టి లెక్కింపులో నగదు రూపాయలు 72303 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ...
క్రీడలు
నేటితో ముగియనున్న పారాలింపిక్స్
టోక్యో:జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ ఇవాల్టీతో ముగియనున్నాయి.ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వే డుకల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించనుంది.19 ఏళ్ల అవని 10 మీటర్ల...
అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్:అంతర్జాతీయ క్రీడాకారులను కుటుంబ సమేతంగా సన్మానించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిఖత్ జరిన్,ఇషా సింగ్ లను ఇంటికి అహ్వనించి సన్మానించారు.అంత ర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని...
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..
చెన్నై:అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం నేటి నుంచి షురూ అవుతోంది.ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరుగుతుంటాయి.ప్రతి క్షణం నిజం గా ఒక యుద్ధంలా ఉంటుంది.ఎవరు గెలుస్తారు అనేది ఆఖరి క్షణం...
ప్రపంచ క్రికెట్ చరిత్రలో..ఇదే అత్యంత చెత్త మ్యాచ్ ఎందుకంటే..?
లండన్:యార్క్షైర్ ప్రీమియర్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి.ఈస్ట్రింగ్స్టన్ క్లబ్తో జరిగిన ఈ మ్యాచ్లో హిల్ల మ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7...
కరోనా బాధితులకు విరుష్క జోడి 2 కోట్ల విరాళం..అంతే కాకుండా..
ముంబై:దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు.దేశం లో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందన్న...
గత వార్తలు
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...