కొత్త జోనల్ మార్పులకు కేంద్ర హోం శాఖ ఆమోదం
హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగాల కల్పన,పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధా నంలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేయగా,వాటికి కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది.తెలంగాణ జోనల్ వ్యవస్థలో...
ప్రశాంత్ కిషోర్ లెక్క కరెక్ట్ అవుతుందా..?
కోల్కతా:పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలకంగా మారారు.ప్రశాంత్ కిషోర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ...
అది అక్రమ డబ్బే తీసుకోండి..వోటు మాత్రం నాకు వేయండి:ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు..నిరుద్యోగ భృతి ఇవ్వాలని...
జమ్మికుంట:కెసిఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తెచ్చి ఇవ్వడం లేదు మన డబ్బులే మనకు పంచిపెడుతున్నారు.ఏమిచ్చినా తీసుకోండి వోటు మాత్రం నాకు వేయండి.నా రాజీనామా తోనే సిఎం కెసిఆర్ అడుగు బయట పెట్టినడు.నా...
నోటిఫికేషన్ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్ షర్మిల
డిచ్పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్పల్లిలో నిర్వహించిన'నిరుద్యోగ నిరాహార...
వరంగల్ ఆత్మగౌరవ కాంగ్రెస్సభకు..హాజరుకానున్న రాహుల్ గాంధీ
హైదరాబాద్:సెప్టెంబర్ రెండో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్లో ని ర్వహించనున్నట్లు,ఆ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.గాంధీభవన్లో...
మహనీయుల కలలను నిజం చేసేందుకే..వీఆర్ఎస్ తీసుకున్నాను: ఆర్ఎస్.ప్రవీణ్కుమార్
ఆదిలాబాద్:లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని,వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన...
మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా-సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ ధరించకుంటే రూ.1000 అపరాధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం...
ఎంపీ అర్వింద్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి..!
నిజామాబాద్:నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పసుపు రైతులు.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్ర భుత్వం స్పష్టం చేయడంపై పసుపు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఎంపీ...
ఇంకెన్నాళ్లు..ప్రాజెక్టుల పనుల్లో జాప్యం పై సీరియస్:సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
కొమురంభీం ఆసిఫాబాద్:జిల్లాలోని రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేప ట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా...
అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న:టీఆర్ఎస్ నేత
హైదరాబాద్:భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు...