తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్:సీఎం కేసీఆర్
నల్లగొండ:అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్ట అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందన్నారు.నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన...
వాడుకుని వదిలేయడమే..కేసీఆర్ నైజం
కరీంనగర్:ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,గాదె ఇన్నయ్య,కపిలవాయి దిలీప్,కోదండరాం,విజయశాంతి,వివేక్,జిట్టా బాలకృష్ణ రెడ్డి,రఘునందన్ రావు,కేకే.మహేందర్ రెడ్డి,తాటికొండ రాజయ్య,కొండా మురళి,కడియం శ్రీహరి,స్వామి గౌడ్,జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,గటిక విజయ్,ఈటల రాజేందర్.ఇలా చెబితే చాలా మందే ఉంటారు.తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్...
ఎన్నికల షెడ్యూల్ ను చస్తే మార్చబోము..ఈసీ
కోల్కతా:ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్ పోలింగ్ షెడ్యూల్ ను అశాస్త్రీయంగా,బీజేపీకి అనుకూలంగా రూపొందించారంటూ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎన్నికల సంఘం మరోసారి తన సత్తా చాటుకుంది.దేశంలోని మిగతా రాష్ట్రాలతోపాటు...