నేడో రేపో దేశవ్యాప్త లాక్ డౌన్..?
న్యూఢిల్లీ:లాక్ డౌన్ దిశగా మన దేశం మరోసారి పయనిస్తోంది.ఆర్థిక పరిస్థితా లేక ప్రజల ప్రాణాలా అంటే ప్రజారోగ్యానికేపెద్ద పీట వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.అ యితే దేశంలో వున్న విభిన్నమైన రాజకీయ పరిస్థితి కారణంగా...
బెంగాల్ లో..కేంద్ర మంత్రులే హింసను రాజేస్తున్నారు:మమత
కోల్కతా:అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హింసపై విచారణ జరిపేందుకు కేం ద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించడంపై సీఎం మమతా బెనర్జీ...
వాడుకుని వదిలేయడమే..కేసీఆర్ నైజం
కరీంనగర్:ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,గాదె ఇన్నయ్య,కపిలవాయి దిలీప్,కోదండరాం,విజయశాంతి,వివేక్,జిట్టా బాలకృష్ణ రెడ్డి,రఘునందన్ రావు,కేకే.మహేందర్ రెడ్డి,తాటికొండ రాజయ్య,కొండా మురళి,కడియం శ్రీహరి,స్వామి గౌడ్,జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,గటిక విజయ్,ఈటల రాజేందర్.ఇలా చెబితే చాలా మందే ఉంటారు.తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్...
పొలాసలో జెడ్పీ చైర్ పర్సన్ ప్రత్యేక పూజలు
నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరా ఆలయంలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ శనివారం ప్రత్యేక పూజలు...
సీఎం కేసీఆర్కు వైద్యారోగ్యశాఖ కేటాయించిన గవర్నర్..
హైదరాబాద్:వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.సర్కారు సిఫార్సు మేరకు మం త్రి ఈటల రాజేందర్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్కి కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై...
తెలంగాణలో లాక్డౌన్ అవసరం లేదు:సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే శ్ కుమార్ స్పష్టం చేశారు.లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.లాక్డౌన్...
స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..
చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల...
ఆప్తుల కోసం కాదు..ఆస్తుల కోసమే ఈటల ఆరాటం:ఎమ్మెల్సీ పల్లా
హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ స్టార్ట్ చేశారు.ఎమ్మల్యే పదవికి,టీఆర్ఎస్ సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు.రాజేందర్ వ్యవహారం తల్లి పాలు తాగి రొమ్ము...
ముందు..నీ వియ్యంకుడు(పాకాల హరినాథరావు)వెలమదొరనా..?ఎస్టీనా..?తేల్చు:రేవంత్ రెడ్డి
హైదరాబాద్:అసైన్డ్ భూముల్లో ఈటల కోళ్ల ఫాం కట్టడం తప్పే.అందులో ఏది నిజం ఏది అబద్దం అనేది కోర్టు తేలుస్తుంది.ఆరోపణలు వచ్చినందుకే మంత్రిపదవి నుం డి తీసేశారు.మరి కేటీఆర్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ...
కేంద్ర ప్రభుత్వతీరుపై ఈటల ఫైర్..
హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని...