29.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మళ్ళీ కరోనా కోరల్లో దేశం..

న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 46,951మందికి పాజిటివ్‌గా...

తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం..6 వేల కిలో మీటర్ల పాదయాత్రకు శ్రీకారం..

హైదరాబాద్:తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజానీకం.పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న.ఇప్పుడు తాజాగా ఆయనో నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర...

మతం..మంచినీళ్లు కూడా తాగనీయదట..

లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ...

రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే..లైసెన్స్ రద్దే..!

హైదరాబాద్:రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీసేందుకు సిద్ధం అవుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా విధించడమే కాక డ్రైవిం గ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని...

టీ20 సిరీస్..‌భారత్‌ దే

అహ్మదాబాద్‌:ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం...

దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది.రోజువారి పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీ జ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు...

ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

నల్గొండ:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.నల్గొండ స్థానంలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్‌ అయ్యారు.ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా 25 వేల 530 ఓట్ల ఆధిక్యంలో ఉండగా...

ఉత్కంఠ రేపుతున్న..ఫలితం

హైదరాబాద్‌:నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్‌ పూర్తయింది.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఫస్ట్‌ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో...

ఇవి తాగండి..బానపొట్టకు..బై చెప్పండి

కరీంనగర్:ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.ఆరోగ్యం కోసం వ్యాయామాల దగ్గర నుంచి లైఫ్ స్టయిల్ లో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.ఆరోగ్యానికి వ్యాయామం...

ఏ ప్రభుత్వమైనా అంబానీ అదానీలకు దోచి పెట్టడమేనా..?

న్యూఢిల్లీ:ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ముఖేష్ అంబానీ అదానీల వ్యాపారాల్లో ఏమీ మార్పులు రావటం లేదు.అప్పట్లో యూపీఏ ప్రభుత్వమైనా ఇఫ్పటి ఎన్డీ యే ప్రభుత్వమైనా ఒకటే పద్దతి. అదేమిటంటే అంబానీ అదానీలు చెప్పినట్లు వినటమే.ఎందుకంటే...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...