రేపట్నుంచి జూడాల నిరసన
హైదరాబాద్:కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్ వైద్యులు నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు.రేపట్నుంచి ఈ నెల 26 వర కు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు.తమకు పెంచిన స్టైఫండ్,కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు...
తెలంగాణలో లాక్డౌన్ అవసరం లేదు:సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే శ్ కుమార్ స్పష్టం చేశారు.లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.లాక్డౌన్...
ఈ మందు..ఇట్టే బరువు తగ్గిస్తుందట.!
డెన్మార్క్:పాపం ఊబకాయులు ఎదుర్కొనే సమస్యలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి.అవి ఎంతలా వారిని వేధిస్తాయో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు.కొం త మంది ఏ పనీ యాక్టివ్ గా చేయలేకపోతే మరికొందరు తమ శరీరాన్ని...
కామారెడ్డి లో నకిలీ డీఎస్పీ అరెస్ట్..
హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం...
వరంగల్ ఆత్మగౌరవ కాంగ్రెస్సభకు..హాజరుకానున్న రాహుల్ గాంధీ
హైదరాబాద్:సెప్టెంబర్ రెండో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్లో ని ర్వహించనున్నట్లు,ఆ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.గాంధీభవన్లో...
పథకం ప్రకారమే గ్యాంగ్ రేప్:నగర సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్ ఈ కేసులో...
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..
హైదరాబాద్:బరువు తగ్గేందుకు ప్రతి రోజు తప్పని సరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఆచరణలో పెడదాం.1.నీటితో రోజు ప్రారంభించండి బెడ్ మీద నుంచి లేచి న వెంటనే వంట గదిలోకి వెళ్ళి గ్లాసు నీరు...
ఆ ఇద్దరి ఫొటోలతో..త్వరలో కొత్త నోట్లు..?
న్యూఢీల్లి:భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం.కానీ త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...
ఈటల కు దళితుల ఆత్మీయ సన్మానం
జమ్మికుంట:హుజురాబాద్ నియోజకవర్గానికి దళితబంధు రావడానికి కారణమైన ఈటల రాజేందర్ కు దళిత సంఘాల సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది.జమ్మికుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల...
మొన్న చంద్రబాబు..నేడు లోకేష్పై కేసులు
అమరావతి:సీఎం జగన్,వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హింసించే పులకేశిరెడ్డి తనపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో...