లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణం గా కొట్టిన విషయం తెలిసిందే.ఇక దాహంగా ఉన్న బాలుడు తాగునీళ్లు తాగటానికి యూపీలోని ఘజియాబాద్లో గల డస్నా దేవి మందిరం వద్దకు వచ్చాడు.కానీ మతోన్మాదం గల శృంగీ నందన్ యాదవ్ అనే వ్యక్తి మంచినీళ్లు తాగుతున్న బాలుడి వద్దకొచ్చి ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగాడు.దానికి ఆ బాలుడు ‘నా పేరు అసి ఫ్’అని సమాధానం ఇచ్చాడు.ఈ మాట విన్నవెంటనే యాదవ్ ఆ బాలుడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కొట్టాడు.కిందపడవేసి చితక బాదాడు.ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలోకి వస్తావా?ఇక్కడి నీళ్లు తాగి కలుషితం చేస్తావా?అంటూ చితకబాదాడు.ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.అమ్మో,దేవుళ్ళు,బాబాలు,గ్రంధాలు లేకపోతే ఈ దేశం ఏం కాను,ఇక్కడ రాజకీయాలు,పార్టీలుండవ్ అపచారం మేము మనుషులం కాము అన్నా ఒకే కాని జ్సంతువుల్లాగా ప్రవర్తిస్తారాడానికి ఉదాహరణ ఇదే.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...