లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఓ దేవాయలంలో నీళ్లు తాగిన ఓ బాలుడిని దారుణం గా కొట్టిన విషయం తెలిసిందే.ఇక దాహంగా ఉన్న బాలుడు తాగునీళ్లు తాగటానికి యూపీలోని ఘజియాబాద్లో గల డస్నా దేవి మందిరం వద్దకు వచ్చాడు.కానీ మతోన్మాదం గల శృంగీ నందన్ యాదవ్ అనే వ్యక్తి మంచినీళ్లు తాగుతున్న బాలుడి వద్దకొచ్చి ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగాడు.దానికి ఆ బాలుడు ‘నా పేరు అసి ఫ్’అని సమాధానం ఇచ్చాడు.ఈ మాట విన్నవెంటనే యాదవ్ ఆ బాలుడిని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కొట్టాడు.కిందపడవేసి చితక బాదాడు.ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలోకి వస్తావా?ఇక్కడి నీళ్లు తాగి కలుషితం చేస్తావా?అంటూ చితకబాదాడు.ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.అమ్మో,దేవుళ్ళు,బాబాలు,గ్రంధాలు లేకపోతే ఈ దేశం ఏం కాను,ఇక్కడ రాజకీయాలు,పార్టీలుండవ్ అపచారం మేము మనుషులం కాము అన్నా ఒకే కాని జ్సంతువుల్లాగా ప్రవర్తిస్తారాడానికి ఉదాహరణ ఇదే.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...