ల్యాండ్ పూలింగ్ రద్దుకు కేటీఆర్ ఆదేశం..కృతజ్ఞతలు తెలిపిన అరూరి
వరంగల్:లాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని అన్నారు.కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చెందుతున్న నేపద్యంలో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి...
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
హైదరాబాద్:తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న రెండుస్థానాలకు తోడు ఉప ఎన్నిక జరగనున్న స్థానానికి అభ్యర్థులెవరనే ఉత్కంఠ టీఆర్ఎస్ లో కొనసాగుతోంది.ఈ మూడు స్థానాలు అధికార...
సీఐ వివాదంపై మహేందర్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు..?
వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీనిపై స్పం దించిన విపక్ష పార్టీల నేతలు...
తొమ్మిదోసారి..గులాబీ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవం
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు.సోమవారం హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాసరెడ్డి ప్రకటించగా,సభ...
సాహస పాత్రికేయులకు’శాంతి’నోబెల్
ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన...
యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు
న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...
అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..
ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి...
57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూలు విడుదల
న్యూఢిల్లీ:పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది.దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.ఖాళీకానున్న రాజ్య సభ సీట్ల కోసం మే 24న...
ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్
హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...
కేసీఆరా మజాకా..చేతికే చేయ్యీచ్చిన పి.కే
హైదరాబాద్:ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరాకరించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు.ప్రశాంత్ కిషోర్ రచించిన...