వీరు చదివింది యం.బి.ఏ..చేసేది చైన్ స్నాచింగ్
వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల...
బావిలో పడ్డ కారు..రిటైర్డ్ ఎస్సై మృతి
కరీంనగర్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశా రు.కరీంనగర్ కారు బావిలో పడిన ఘటనలో విషాదకర అంశమే కాకుండా...
2లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన కాటారం తహశీల్దార్
జయశంకర్ భూపాలపల్లి:రైతును 3లక్షలు లంచం అడిగిన ఎమ్మార్వో బేరమాడితే రూ.2లక్షలు తీసుకునేందుకు ఒప్పుకుని లంచం డబ్బు తీసుకుంటూ అవినీతి నిరో ధక శాఖ అధికారులకు దొరికిపోయింది.గురువారం ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో...
కామారెడ్డి లో నకిలీ డీఎస్పీ అరెస్ట్..
హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం...
అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
పెద్దపల్లి:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చే సుకున్నారు.ఈ కేసు వివరాలను రామగుండం సిపి సత్యనారాయణ...
కరీంనగర్లో కాల్పులు..పోలీసుల అదుపులో ఒకరు
కరీంనగర్:కరీంనగర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి.కరీంనగర్ లోని లక్ష్మీనగర్ నగర్ లో తుపాకుల మోత మోగింది.కాల్పులకు కారణం అన్నదమ్ములు మధ్య ఘర్షణ అని తెలుస్తుంది.ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.సుమారుగా...
అతడి వయసేమో 26 ఏళ్లు..4 పెళ్లిళ్లు..53 మంది మహిళలతో..
ఔరంగాబాద్:నాలుగు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకున్నాడు.అది చాలదన్నట్లు 53 మంది మహిళలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. వీరికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకునేవాడు.చివరకు పోలీసులకు తెలవడంతో వ్యవహారం బయటపడింది.అతడు...
ఇది తెలుసా?మోడీ కేబినెట్లో..42శాతం మందిపై క్రిమినల్ కేసులట..
న్యూఢిల్లీ:నరేంద్ర మోడీ నయా కేబినెట్కు సంబంధించిన మరో ఆసక్తికర విషయమిది.కేంద్ర కేబినెట్ను ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం సమూల ప్రక్షాళన చేయడం తెలిసిందే.బుధవారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోడీ...
ఆ..తహశీల్దార్పై రైతు డీజిల్ ఎందుకు పోశాడంటే..?
మెదక్:రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఓ రైతు కోపంతో తనపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఆపై తహశీల్దార్పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం చేయబోయాడు.పక్కనే ఉన్న రైతులు...
వామ్మో..జ్యోతిష్యుడే దొంగ..
హైదరాబాద్:హైదరాబాద్లో నకిలీ నోట్ల తయారీ స్కాంలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాదు నగరంలో నకిలీ నోట్లు తయారీ స్కాం వెలుగులో కి వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ నకిలీ నోట్ల తయారీ...