31.2 C
Hyderabad
Wednesday, June 7, 2023

వరంగల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

🔹ముగ్గురి మృతి ఆరుగురికి గాయాలు ...

డ్రగ్ కేసు..కీలక సూత్రధారి ఎడ్విన్‌ నూనిస్‌ అరెస్ట్

హైదరాబాద్‌:గోవా డ్రగ్‌ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ నూనిస్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.గోవా కేంద్రంగా దేశ్యాప్తంగా డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.గత 15 రోజులుగా ఎడ్విన్‌...

అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.

●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.? హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...

యువకుడి షర్ట్ విప్పి చూసి..ఖంగుతిన్న పోలీసులు

హైదరాబాద్:గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు.కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది.అవును చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది.ఒకేరోజు పెద్ద మొ త్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది.అయితే ఇందులో ట్విస్ట్‌...

ఏం జరిగిందో..ఒకే ఇంట్లో 9 మృతదేహాలు..?

సంగ్లీ:మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు.వారంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.సంగ్లీ జిల్లాలోని మైసల్‌...

నన్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

హనుమాన్‌ జంక్షన్‌:ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నాని వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మూ ల్పూరి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.రాచేటి రూతమ్మ అనే...

హైదరాబాద్ లో తుపాకుల కలకలం..ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్:తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి ఓ కంట్రీ మేడ్‌ పిస్టల్‌,తపంచా,రెండు మేగజిన్‌లు,మూడు బుల్లెట్లు,ఆరు మొబైల్‌ ఫోన్లు,ఓ ద్విచక్ర వాహనం,కారు స్వాధీనం చేసుకున్నారు.వారిపై ఆయుధాల...

పథకం ప్రకారమే గ్యాంగ్‌ రేప్‌:నగర సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌ ఈ కేసులో...

మంత్రాలు చేస్తున్నాడని స్వంత సోదరుడిపై పెట్రోల్​​ పోసి..దహనం చేయబోయిన చెల్లెలు..

మెదక్:రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ,తంత్రాలు,భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు.తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు,ఆ తర్వాత మరణాలు,మరో వైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.ఏది జరిగినా వారే కారణమనే...

Stay connected

73FansLike
174SubscribersSubscribe
- Advertisement -

Latest article

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...

తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం

భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...