పెద్దపల్లి:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చే సుకున్నారు.ఈ కేసు వివరాలను రామగుండం సిపి సత్యనారాయణ మీడియాకు వివరించారు.ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్,ఏసిపి సారంగపాణి,సిఐలు ప్రదీప్ కుమార్,అనిల్ కుమార్,ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.