ఆ కోడిని అరెస్టు చెయ్యలేదు- అదుపులోకి తీసుకోలేదు
అసత్య ప్రచారాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం గొల్లపల్లి యస్సై జీవన్
జగిత్యాల / గొల్లపల్లి (తాజా కబురు విలేకరి): కోడి పందెం నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించడాని, దర్యాప్తులో భాగంగా ఆ...
దొంగతనానికి వచ్చాడు,తాళం పగలగొట్టాడు, అమ్మవారిని చూసి భయపడి పారిపోయాడు…
దొంగతనానికి వచ్చాడు,తాళం పగలగొట్టాడు అమ్మవారిని చూసి భయపడి పారిపోయాడు...
అతనో దొంగ అమ్మవారి ఆలయంలో దొంగతనం చెయ్యాలని దైర్యాన్ని మూటగట్టుకొని వచ్చాడు,ముఖద్వారాన్ని అతి కష్టమీద పగలగొట్టాడు కానీ గర్బగుడిలోకి వెళ్లకా ఏం చేశాడో మీరె...
పంజగుట్ట ప్లై ఓవర్ కు అగ్నిప్రమాదం…..
పంజగుట్ట ప్లై ఓవర్ కు అగ్నిప్రమాదం.....
తాజాకబురు హైదారాబాద్: పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ...
గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ లొనే కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు స్టేషన్ లో లాఠీ...
గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ లొనే కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు, స్టేషన్ లో లాఠీ ఛార్జి చేసిన పోలీసులు.....భాజపా, తెరాస కార్యకర్తలు గొడవ...ఒక్కరికొక్కరు దాడికి పాల్పడ్డ కార్యకర్తలు..గొల్లపల్లిలో ఉద్రిక్తత..
తాజాకబురు:...
నాకు అది కావాలని ‘డయల్ 100’కు ఫోన్ చేసిన యువకుడు..ఆపై ఏమిజరిగిందంటే?
హైదరాబాద్:అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు.గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,మీరు రావాలి’అని కోరాడు.దీంతో...
కరీంనగర్లో కాల్పులు..పోలీసుల అదుపులో ఒకరు
కరీంనగర్:కరీంనగర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి.కరీంనగర్ లోని లక్ష్మీనగర్ నగర్ లో తుపాకుల మోత మోగింది.కాల్పులకు కారణం అన్నదమ్ములు మధ్య ఘర్షణ అని తెలుస్తుంది.ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.సుమారుగా...
రైతు వేదికలో..రాసలీలలు
ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...
ఆ..తహశీల్దార్పై రైతు డీజిల్ ఎందుకు పోశాడంటే..?
మెదక్:రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఓ రైతు కోపంతో తనపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఆపై తహశీల్దార్పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం చేయబోయాడు.పక్కనే ఉన్న రైతులు...
అమిత్ షా,యోగిలకు..బెదిరింపులు..!
న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్కు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు...
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్ బ్యాగులో...