హైదరాబాద్ లో తుపాకుల కలకలం..ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్:తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి ఓ కంట్రీ మేడ్ పిస్టల్,తపంచా,రెండు మేగజిన్లు,మూడు బుల్లెట్లు,ఆరు మొబైల్ ఫోన్లు,ఓ ద్విచక్ర వాహనం,కారు స్వాధీనం చేసుకున్నారు.వారిపై ఆయుధాల...
మావోల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల..?
రాయ్పూర్:ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది.మావోయిస్టు ల చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచిపెట్టారు.ఛత్తీస్గఢ్...
జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్పై విచారణ జరిపించాలి..మానవహక్కుల కమిషన్కు జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి
హైదరాబాద్:జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జర్నలిస్టుల ఫోరం(TJF) ,టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జర్నలిస్టు లు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞప్తి...
బావిలో పడ్డ కారు..రిటైర్డ్ ఎస్సై మృతి
కరీంనగర్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశా రు.కరీంనగర్ కారు బావిలో పడిన ఘటనలో విషాదకర అంశమే కాకుండా...
ఏం జరిగిందో..ఒకే ఇంట్లో 9 మృతదేహాలు..?
సంగ్లీ:మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు.వారంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.సంగ్లీ జిల్లాలోని మైసల్...
మానవత్వం నశించింది?? మనుషులా?? మృగాలా ??
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుత్త తండా లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు మామిడి కాయలు తెంపారని చెప్పి, వారిని దొరకబట్టి తోట కాపలాదారులు అతి దారుణంగా హింసించారు....
తమిళనాడులో రూ.428 కోట్లు స్వాధీనం
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్కు సర్వంసిద్ధమైంది.మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.అయితే,గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.ఇది ఆదివారం...
అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.
●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.?
హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...