లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి,16 మందికి గాయాలు
మంథని:పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడిం ది.దీంతో ఒకరు మరణించగా,16 మంది గాయపడ్డారు.పరకాల డిపోకు చెందిన...
హైదరాబాద్లో మరో హత్య..
హైదరాబాద్:ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవడం నచ్చని కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.తమ పరు వు పోయిందని బావిస్తూ వారిని అంతమొందించేందుకు వెనుకాడడం లేదు.ఇటీవల సరూర్...
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే..లైసెన్స్ రద్దే..!
హైదరాబాద్:రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీసేందుకు సిద్ధం అవుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా విధించడమే కాక డ్రైవిం గ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని...
సేవల పేరుతో..ఆశ్రమంలో బాబా ఏమిచేశాడంటే..?
జైపూర్:ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగి క దాడికి పాల్పడ్డాడు.రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా...
చత్తీస్గఢ్లో..మందుపాతర పేల్చిన మావోలు
రాయ్ పూర్:చత్తీస్గఢ్లో నక్సల్స్ మరోమారు చెలరేగిపోయారు.పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు.నారాయణ్పూర్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జిల్లా రిజర్వు గార్డు (డీఆర్జీ) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం...
చెంచులపై దాడా?హరగోపాల్
హైదరాబాద్:నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా...
అడవిలో అలజడి..తుపాకుల మోత
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు,భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం.బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఎన్కౌంటర్...
పథకం ప్రకారమే గ్యాంగ్ రేప్:నగర సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్ ఈ కేసులో...
డ్రగ్ కేసు..కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ అరెస్ట్
హైదరాబాద్:గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గోవా కేంద్రంగా దేశ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.గత 15 రోజులుగా ఎడ్విన్...
వారడిగినవన్నీ ఇచ్చా..ఛార్మి!
హైదరాబాద్:టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు.ఈ డ్రగ్స్ కేసు లో ప్రముఖ నటి,నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది.దాదాపు ఎనిమిది గంటల...