పోలీసుల అదుపులో దొంగబాబా..
నల్లగొండ:చదివింది బీటెక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు.భక్తులకు మాయమాటలతో టోపీ వే స్తున్న ఓ బురిడీ బాబాను నల్లగొండ జిల్లా టాస్క్ఫోర్స్...
ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి..శిక్ష ఏంతో తెలుసా?
న్యూయార్క్:ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు విధిస్తున్న అమెరికా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.2018లో మేరీల్యాండ్ క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రి క కార్యాలయంపై దాడికి పాల్పడి ఐదుగురు పాత్రికేయులను కాల్చి చంపిన...
ఎమ్మెల్యే పి ఏ పాడుపని…!
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేటు పీఏ శివ పై అత్యాచారయత్నం కింద కేసు
వరంగల్:హన్మకొండ పోలీస్ స్టేషన్లో శివ,ఆయన స్నేహితుడు,హాస్టల్ నిర్వాహాకురాలిపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీ సులు...
కరీంనగర్లో..వ్యభిచార దందా నిర్వాహకులు భార్యాభర్తలే..
కరీంనగర్:కరీంనగర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు.పక్కా సమాచారంతో వ్యభిచార స్థావరంపై దా డులు చేసి విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని...
అతడి వయసేమో 26 ఏళ్లు..4 పెళ్లిళ్లు..53 మంది మహిళలతో..
ఔరంగాబాద్:నాలుగు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకున్నాడు.అది చాలదన్నట్లు 53 మంది మహిళలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. వీరికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకునేవాడు.చివరకు పోలీసులకు తెలవడంతో వ్యవహారం బయటపడింది.అతడు...
ఇది తెలుసా?మోడీ కేబినెట్లో..42శాతం మందిపై క్రిమినల్ కేసులట..
న్యూఢిల్లీ:నరేంద్ర మోడీ నయా కేబినెట్కు సంబంధించిన మరో ఆసక్తికర విషయమిది.కేంద్ర కేబినెట్ను ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం సమూల ప్రక్షాళన చేయడం తెలిసిందే.బుధవారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోడీ...
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్..13 మంది మావోయిస్టులు మృతి.?
గడ్చిరోలి:ఒకపక్క కనిపించని కరోనా మహమ్మారితో దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుం ది.గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్ మహారాష్ట్ర పోలీసులకు...
కంటైనర్ నుండి రూ.6 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ
కోలారు:చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు.కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.చైనా...
ఇంటికి నిప్పు పెట్టిన ఎలుక!
పశ్చిమ గోదావరి:అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేట లో జరిగింది.కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి...
విడాకులుఇవ్వకుండా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెండ్లి కూతురు
నంద్యాల:నంద్యాల జిల్లాలో ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఆస్తి తన పేరు...