న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్కు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు ఈ-మెయిల్లో పేర్కొన్నారు.ప్రార్థనా స్థలాలు,కీలక ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని హె చ్చరించారు.ఈ మెయిల్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ బెదిరింపు ఈ-మెయిల్ మూడు రోజుల క్రితం ముంబయిలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయానికి వ చ్చినట్టు సమాచారం.దీన్ని మహారాష్ట్రతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలకు పంపించినట్టు సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.దీనిపై దర్యాప్తు జరుగుతోందని,ఆయా సంస్థల ఆదేశాల మేరకు తాము ముందుకెళ్తామని చెప్పారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...