ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి విటులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.ఈ త తంగం గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.రైతు వేదిక ప్రాంతంలో మద్యం సేవించి,విటులతో శృంగారం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఆ శాఖకు చెందిన ఉద్యోగి భర్త కనుసైగల్లో ఈ వ్యవహారాలు కొనసాగుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం.రైతు వేదిక తాళాలు మాయమవడం దీనికి నిదర్శనం.రైతులకు పదికాలాల పాటు ఉపయోగపడాలని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను వ్యభిచార గృహం బూత్ బంగ్లాగా తయారుచేయడం గమనార్హం.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...