ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి విటులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.ఈ త తంగం గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.రైతు వేదిక ప్రాంతంలో మద్యం సేవించి,విటులతో శృంగారం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఆ శాఖకు చెందిన ఉద్యోగి భర్త కనుసైగల్లో ఈ వ్యవహారాలు కొనసాగుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం.రైతు వేదిక తాళాలు మాయమవడం దీనికి నిదర్శనం.రైతులకు పదికాలాల పాటు ఉపయోగపడాలని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను వ్యభిచార గృహం బూత్ బంగ్లాగా తయారుచేయడం గమనార్హం.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...