ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి విటులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు.ఈ త తంగం గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.రైతు వేదిక ప్రాంతంలో మద్యం సేవించి,విటులతో శృంగారం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అధికారుల పర్య వేక్షణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఆ శాఖకు చెందిన ఉద్యోగి భర్త కనుసైగల్లో ఈ వ్యవహారాలు కొనసాగుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం.రైతు వేదిక తాళాలు మాయమవడం దీనికి నిదర్శనం.రైతులకు పదికాలాల పాటు ఉపయోగపడాలని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను వ్యభిచార గృహం బూత్ బంగ్లాగా తయారుచేయడం గమనార్హం.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...