తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...
జీటీ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు
పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి...
కేసీఆర్,కేంద్రానికి డాక్లర్లు,లాయర్ల బృందం లేఖ
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా విజృంభిస్తుండటం కలకలం రేపుతోంది.ఈక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రానికి 50 మంది డాక్టర్లు,లాయర్లతో కూడిన బృందం లేఖ రాసింది.డాక్టర్ లక్ష్మీ లావణ్య అల్లపాటి...
జిల్లాతో నా అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిది:కె.శశాంక
కరీంనగర్:కరీంనగర్ జిల్లా తో నా అనుబంధం కుటుంబ అనుబంధం లాంటిదని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.కరీంనగర్ క్లబ్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధ్యక్షతన నిర్వహించిన...
పుట్టినరోజు నాడే కరోనాతో మృతి..
కామారెడ్డి:కరోనా అంతు లేని విషాదాన్ని మిగులుస్తోంది. కుటుంబ సభ్యులను,ఆప్తులను,ప్రాణ స్నేహితులను బలి తీసుకుంటోంది.వయసు పైబడ్డ వారినే కాదు యువతను కూడా కబళిస్తోంది.ఇప్పుడిప్పుడే కెరీర్లో కుదురుకుంటున్నవారు,తల్లిదండ్రులకు అందివచ్చిన కొడుకులు,కుమార్తెలు కరోనా బారినపడి రాలిపోతున్నా రు.తాజాగా...
హుజూరాబాద్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..గెలుపు ధీమాతో ఈటల,గెల్లు
కరీంనగర్:తెలంగాణతోపాటు ఏపీలో,జాతీయ స్థాయిలో,యావత్ ప్రపంచంలోని తెలుగువారిలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం...
హుజూరాబాద్ నియోజకవర్గంలో..అమల్లోకి ఎన్నికల కోడ్:శశాంక్ గోయల్
హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్,హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి శశాంక్ గోయల్ తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై...
ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..
హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం:టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
హైదరాబాద్:టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.ఈ...
స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..
చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల...