బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలనుకుంటున్న కేసీఆర్?వైఎస్ షర్మిల
నారాయణపేట:తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు,బర్రెలు,చేప లు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో బీసీలకు...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!
జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...
పెరిగిన పేట్రోల్,డీజల్ ధరలను తగ్గించాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల:సామాన్య ప్రజల పాలిట శాపంగా ప్రభుత్వాలు మారుతున్నాయని మండిపడ్డారు జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖ రుల సమావేశంలో ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో...
అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న:టీఆర్ఎస్ నేత
హైదరాబాద్:భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు...
జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే..?
జగిత్యాల:శరీరంలో యాసిడ్లు అందాల్సిన స్థాయి కన్నా తక్కువున్నా లేక అధికమైనా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆ హారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగి,పేగుల గోడలు...
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన
న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా...
కేంద్ర కొత్త కేబినెట్-మంత్రులు-శాఖల జాబితా
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి వర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు.ఇదివరకు ఉన్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు.ఏడు గురికి పదోన్నతి కల్పించారు.కొత్తగా 36 మందిని తీసుకున్నారు.దీంతో...
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి (119) కన్నుమూత
న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు.ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పశ్చిమ జపాన్లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా...
ప్రాణాలకు తెగించి పని చేస్తే..విధుల్లోనుండి తొలగిస్తారా?..నర్సుల ఆందోళన
హైదరాబాద్:తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.హైదరాబాద్ గాంధీ భ వన్ వద్ద నర్సులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...