రమణ,పెద్ది రెడ్డిలకు మొండిచేయేనా..?
కరీంనగర్:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మొత్తం నాలుగు స్థానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులకు దక్కుతాయని అంతా అనుకున్నారు.ఆ సంఖ్య అలాగే ఉన్నా మాజీ మంత్రులు ఎల్.రమణ,పెద్దిరెడ్డికి జాబితాలో అవకాశం రాకపోవడంతో జిల్లా...
సిటీ బస్సెక్కిన సీఎం
చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారు.రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని...
ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్
న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...
తొమ్మిది కేసులు ఉన్న..కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ..
హైదరాబాద్:రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ఎత్తులు వేస్తున్నారు.ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు.కాంగ్రెస్ నుంచి ఇటీవలే కారెక్కిన పాడి కౌశిక్...
హుజురాబాద్ బై ఎలక్షన్ టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
కరీంనగర్:హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా స్టార్ క్యాంపెయినర్స్ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించింది.సీఎం కేసీఆర్,రాష్ట్ర...
నా జన్మ ధన్యమైంది..నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం:ఈటల
హుజురాబాద్:నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమని వారికి నా చర్మం ఒలిచి,వాళ్ళకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను.కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువు కి కూడా రావొద్దు కుట్రదారుడు...
అనుష్క పెళ్లి గురించి గురూజీ ఏం చెప్పారంటే..?
హైదరాబాద్:ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరెవరి మీద వచ్చుండవేమో.పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్నేళ్లుగా ప్రచారం...
ఆ జెండా కోసం..పోలీసు జాగిలాలతో గాలింపు అవసరమా..?
వికారాబాద్:రాష్ట్రంలో హత్యలు,అత్యాచారాలు జరిగితే,పెద్ద పెద్ద చోరీలు జరిగితే,ఎవరి పైన అయినా దాడులు జరిగితే అటువంటి కేసుల దర్యాప్తులో నత్తకు నడక నేర్పుతూ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఓ కేసులో వ్యవహరించిన...
సీఐ వివాదంపై మహేందర్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు..?
వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీనిపై స్పం దించిన విపక్ష పార్టీల నేతలు...
డిఎస్పీ చూస్తుండగానే కె.ఏ పాల్ పై దాడి.!
సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు...