25.7 C
Hyderabad
Saturday, May 18, 2024

తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...

ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..

హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...

కాళేశ్వరం పంప్ హౌస్ పనులను వేగం చేయాలి:సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్

కరీంనగర్:కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో చేపడుతున్న కాళేశ్వరం పుంపుహౌస్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితసబర్వాల్ అధికారులను అధికారులను...

జీటీ ఎక్స్​ప్రెస్ లో చెలరేగిన మంటలు

పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి...

హుజూరాబాద్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..గెలుపు ధీమాతో ఈటల,గెల్లు

కరీంనగర్:తెలంగాణతోపాటు ఏపీలో,జాతీయ స్థాయిలో,యావత్ ప్రపంచంలోని తెలుగువారిలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం...

ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం:టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.ఈ...

మళ్ళీ కరోనా కోరల్లో భారత్

న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...

జాతీయ పార్టీ ప్రకటన వాయిదా వేసుకున్న కేసీఆర్..కారణమిదేనా?

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్,జాతీయ స్థాయి లో కూడా అదే మాదిరిగా తన సత్తా చా టుకోవాలని చూస్తున్నారు.ఇప్పటికే దీనికి...

మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో..అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్:శశాంక్ గోయ‌ల్

హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్‌,హ‌నుమ‌కొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానా ధికారి శశాంక్ గోయ‌ల్ తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్ల‌పై...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...