29.2 C
Hyderabad
Saturday, May 18, 2024
telangavani

శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌.. సీఎం కేసీఆర్‌కు ఘ‌నంగా స‌త్కారం..

యాదాద్రి భువ‌న‌గిరి : న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా...

ఢిల్లీలో తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న కేంద్రం

న్యూఢీల్లి:తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హించ‌నుంది.ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ,సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొన‌నున్నారు.భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ...

విపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు..మమతాబెనర్జీ లేఖలు

కోల్‌కతా:మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.విపక్షాల ఉమ్మడి అభ్య ర్థి కోసం వ్యూహాలు రచించేందుకు సంయుక్త సమావేశాన్ని...

బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌?వైఎస్ షర్మిల

నారాయణపేట:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు,బర్రెలు,చేప లు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో బీసీలకు...

డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!

జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్‌ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...

సాహస పాత్రికేయులకు’శాంతి’నోబెల్‌

ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్‌ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...

అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న:టీఆర్ఎస్ నేత

హైదరాబాద్:భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు...
తెలంగాణవాణి

కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా ఎఫెక్ట్‌.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన

న్యూఢిల్లీ: ద కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా...

తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...