హుజురాబాద్ లో టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిందా..?
హైదరాబాద్:పాడి కౌశిక్రెడ్డి ఆడియో లీక్ కావడంతో టీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో...
టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం..
టోక్యో:టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం సాధించింది.వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు 49 కిలోల వి భాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది.స్నాచ్లో 87 కేజీలు...
2 స్టేట్స్..సేమ్ రివేంజ్ పాలిటిక్స్..
హైదరాబాద్:ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే,నర్సాపురం ఎంపీ ఇద్దరూ ఇద్దరే ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే.వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు.బాస్లకు పక్కలో బల్లెంలా మారారు.అందుకే సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు.ఏ...
వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్యం:డాక్టర్ కావ్య
హన్మకొండ:జీవిత చరమాంకంలో సౌకర్యాలలేమితో ఇబ్బందులపాలవుతున్న వృద్ధులకు అండగా ఉంటున్న వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్య మని ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హనుమకొండలోని లార్డ్స్ ఎన్జీవో నిర్వహిస్తున్న...
ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్
హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...
బీజేపీని ఓడించండి..:టికాయత్
కోల్కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్.పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...
హుజూరాబాద్ ఉపఎన్నిక..ఎప్పుడంటే?
న్యూఢిల్లీ:తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్ప ష్టం చేసింది.పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం...
మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్
న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...
టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!
టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్లలో కివీస్ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్గా కేన్ ...
కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..7200అర్ధం చెప్పిన మల్లన్న
హైదరాబాద్:తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు.దీంతో ఆయన పార్టీ మారుతారా లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగి స్తారా అన్న దానిపై చర్చ...