బాబూ..ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా!రోజా
అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా?...
ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్
న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...
మాజీ కలెక్టర్కు మరో షాక్..ఆయన నామినేషన్ రద్దుపై పిల్
హైదరాబాద్:సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకట్రామిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆయన గత సోమవారం రాజీనామా చేయడం.ఆ రాజీనామా సాయంత్రానికి ఆమోదం పొందడం...
కేసీఆర్ ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఏముంది..
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే.వినూత్న విధానాలతో తె లంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం...
టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!
టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్లలో కివీస్ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్గా కేన్ ...
టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే
ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్..టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్..దుబాయ్:దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.173 పరు గుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని...
బలుపా..అహంకారమా..?అంటూ బీజేపీ నేతల విమర్శలపై కేసీఆర్ సీరియస్
హైదరాబాద్:మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్,నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.వరి కొనుగోలు,పెట్రోల్ రేట్ పెం పు,రైతు చట్టాలు,బీజేపీ నేతల విమర్శలపై ఆయన ఘాటుగా,సీరియస్ గా...
నా జన్మ ధన్యమైంది..నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం:ఈటల
హుజురాబాద్:నా విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమని వారికి నా చర్మం ఒలిచి,వాళ్ళకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను.కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువు కి కూడా రావొద్దు కుట్రదారుడు...
పంట పొలాల్లో టిఆర్ఎస్ విజయ గర్జన సభ పరిశీలన..అడ్డుకున్న రైతులు
హన్మకొండ:హనుమకొండ జిల్లాలో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 29న వరంగల్లో విజయగర్జన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.ఈ నెల 29న దీక్షా...