డెల్టా వేరియంట్తో..మళ్లీ డేంజర్ జోన్లోకి ప్రపంచం:డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది.గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో కొ త్తగా 43,071 కేసులు వెలుగులోకివచ్చాయి.అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం...
ఇక సులభం..స్కానర్లతో కరోనా వైరస్ గుర్తింపు
న్యూఢిల్లీ:కరోనా వైరస్ను గుర్తించేందుకు రకరకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి.వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించే విధానాలను అందుబాటు లోకి తీసుకువస్తున్నాయి పలు దేశాలు.ఇందులో భాగంగా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిని సులభంగా గుర్తించే...
మొలకెత్తిన గింజలతో మీ ఆరోగ్యం పదిలం..
గోదావరిఖని:మొలకలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ మొలకలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.మొలకలను మీ...
శరర రక్తహీనత కు కారణాలు ఇవే..
గోదావరిఖని:మన శరీరానికి రక్తం ఎంతో అవసరం అది ప్రాణ శక్తినిస్తుంది.శరీరంలోని అన్ని జీవ కణాలకు కావాల్సినంత జీవావయువు మరియు పోషకాలను అందిం చడమే కాక రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు,మాక్రోఫేజెస్,యాంటీ...
రాత్రి పూట అన్నం తింటే మంచిదా.? చపాతి తింటే మంచిదా.?
వరంగల్:చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రాత్రి పూట అన్నం తింటే మంచిదా?లేక చపాతీ తింటే మంచిదా.? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.అలాగే రాత్రి సమ యంలో కొంత మంది రైస్ తీసుకుంటే...
షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫ్రూట్స్ తినొచ్చో తెలుసా!
రామగుండం:షుగర్ వ్యాధి రాగానే ఆహారం విషయంలోచాలా అనుమానాలుంటాయి.తింటే షుగర్ పెరుగుతుంది.తినకపోతే నీరసం వస్తుంది.నాలుక ఏమో బడ్స్ ఎఫె క్ట్ తో రుచులు కోరుతూ ఉంటుంది.దానిని అదుపులో పెట్టుకోలేక ఎండిపోతున్న నోరుతో ఇబ్బందిపడలేక నానా...
అల్లం ముక్కతో బెల్లం కలుపుకుని తింటే ఎంత మేలంటే..
ఆసిఫాబాద్:బెల్లంమంచి ఔషధం.శరీరానికి కావలసిన ఐరన్,పొటాషియం,ఫాస్పరస్,సోడియం,ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుం ది.ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది.అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న...
ఈ మందు..ఇట్టే బరువు తగ్గిస్తుందట.!
డెన్మార్క్:పాపం ఊబకాయులు ఎదుర్కొనే సమస్యలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి.అవి ఎంతలా వారిని వేధిస్తాయో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు.కొం త మంది ఏ పనీ యాక్టివ్ గా చేయలేకపోతే మరికొందరు తమ శరీరాన్ని...
కుంభమేళా కోవిడ్ టెస్టుల్లో లక్ష నకిలీ రిపోర్టులట..?
న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి...
మూత్రం రంగు మారితే..ఈ సమస్య కావచ్చు
వరంగల్:చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది.అందువల్ల మూత్రం రంగు మారినా,మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ...