డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!
బెంగళూరు:పాపులర్ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...
వామ్మో..ఈ 40 ఏళ్ళ మహిళ 44 మందికి జన్మనిచ్చింది..ఎక్కడంటే?
ముంబై:తల్లిగా మారడం అనేది నిస్సందేహంగా ఏ స్త్రీకైనా ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది,కానీ ఉగాండాకు చెందిన ఒక మహిళ గురించి తెలిస్తే తల్లి కావడం ఆమెకు అస్సలు ఆహ్లాదకరంగా ఉండదని మీరు ఖచ్చితంగా చెబుతారు.ఓ...
మళ్ళీ కరోనా కోరల్లో భారత్
న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...
ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి:డి హెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్:కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ వ్యాప్తంగా కరొనా కేసులు...
మృగశిర రోజు చేపలే ఎందుకు తినాలంటే..?
కరీంనగర్:చేపలు వచ్చాయి చేపలు అంటూ ఒక రోజు మొత్తం వినిపించే పదం.ఇక ఆరోజు చేపల కర్రీ తినని వారు ఉండరూ ఇంతకీ అది ఏరోజు అనుకుంటున్నారా మృగశీర కార్తీక.ఈ రోజు వచ్చిదం టే...
ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్..కేంద్రం కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్:కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదలివెళ్లలేదు.2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది.ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇం కా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు...
వామ్మో కిడ్నీలో 206 రాళ్లు..తొలగించిన వైద్యులు..
హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో...
ప్రభుత్వ వైద్యులు..ఇక అలా చేయవద్దట..
హైదరాబాద్:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది.అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది.ఈ అంశంపై వైద్య,ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి...
122 ఏండ్ల రికార్డు బద్ధలు..అగ్నిగోళంలా ఎండలు
హైదరాబాద్:దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండిపోతున్నాడు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉత్తర,వాయవ్య,మధ్య భారతంలో అయితే రికార్ఢు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ మేరకు 122 ఏండ్ల రికార్డు బద్ధలైంది.వాయువ్య,మధ్య భారత దేశంలో...
కాఫీతో కోవిడ్ టెస్టా..అదెలా అబ్బా..!!
న్యూఢిల్లీ:ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదనే చెప్పాలి.ఒకవేళ మీకు కనుక కరోనా లక్షణాలు ఉంటే మీరు ఎక్కడికి వె ళ్లనవసరం లేదు.మీ ఇంట్లోనే ఎంచక్కా...