మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మదర్స్ డే ఆఫర్..అదేమిటోతెలిస్తే..?
మంచిర్యాల:మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల...
టీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!
హైదరాబాద్:టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా...
విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?
హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...
దళిత బంధు..కొత్త రూల్స్ ఇవే..
హైదరాబాద్:తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.అందులో భాగంగా అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు క ల్పిస్తామని ప్రకటించారు.ప్రతి ఏటా 2 లక్షల మందికి...
వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?
ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...
దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ
వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...
వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్యం:డాక్టర్ కావ్య
హన్మకొండ:జీవిత చరమాంకంలో సౌకర్యాలలేమితో ఇబ్బందులపాలవుతున్న వృద్ధులకు అండగా ఉంటున్న వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్య మని ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హనుమకొండలోని లార్డ్స్ ఎన్జీవో నిర్వహిస్తున్న...
ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్
హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...
హుజూరాబాద్ ఉపఎన్నిక..ఎప్పుడంటే?
న్యూఢిల్లీ:తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్ప ష్టం చేసింది.పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం...
మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్
న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...