28.2 C
Hyderabad
Tuesday, May 14, 2024

తీన్మార్‌ మల్లన్నపై ఇన్ని కేసులా?తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌:జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని,మిగిలిన...

డబ్బు సంపాదనకై..బాబాల అవతారం..చివరకు

హైదరాబాద్:ఈ జాబులు,వ్యాపారాలు ఎందుకు అనుకున్నారో,ఏమో ఏకంగా నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు.డబ్బు సంపాదనకై అడ్డదారి తొక్కారు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఎదు లాబాద్ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.క్షుద్రపూజల...

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్​ బ్యాగులో...

డ్రగ్ కేసు..కీలక సూత్రధారి ఎడ్విన్‌ నూనిస్‌ అరెస్ట్

హైదరాబాద్‌:గోవా డ్రగ్‌ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ నూనిస్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.గోవా కేంద్రంగా దేశ్యాప్తంగా డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.గత 15 రోజులుగా ఎడ్విన్‌...

మావోయిస్ట్ బూబీ ట్రాప్స్..తొలగించిన పోలీసులు

చత్తీస్ గడ్/తూర్పు గోదావరి:మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు,పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికిని చాటుకోవడం కోసం వ్యూ హాలను రచిస్తున్నారు.ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా...

కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కొత్త బ్రిటీష్ కరోనా స్ట్రైన్

కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమే:సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

ఢిల్లీ:దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది.ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హ త్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌...

అతడి వయసేమో 26 ఏళ్లు..4 పెళ్లిళ్లు..53 మంది మహిళలతో..

ఔరంగాబాద్‌:నాలుగు పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకున్నాడు.అది చాలదన్నట్లు 53 మంది మహిళలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. వీరికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకునేవాడు.చివరకు పోలీసులకు తెలవడంతో వ్యవహారం బయటపడింది.అతడు...

ఇంటికి నిప్పు పెట్టిన ఎలుక!

పశ్చిమ గోదావరి:అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేట లో జరిగింది.కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి...

అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.

●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.? హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...