డిఎస్పీ చూస్తుండగానే కె.ఏ పాల్ పై దాడి.!
సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు...
గాంధీ లో..గ్యాంగ్ రేప్
హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో...
మంత్రాలు చేస్తున్నాడని స్వంత సోదరుడిపై పెట్రోల్ పోసి..దహనం చేయబోయిన చెల్లెలు..
మెదక్:రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ,తంత్రాలు,భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు.తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు,ఆ తర్వాత మరణాలు,మరో వైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.ఏది జరిగినా వారే కారణమనే...
దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం,మూత్రం తాగించి..
బెంగుళూర్:అణగారిన వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపే ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బలమైన సామాజిక వర్గం వారు ఏదీ చెబితే అదే జరు గుతుంది.కర్ణాటక చిక్ మంగళూర్ జిల్లాలో అలాంటి ఘటన...
నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు..కళ్లు చెదిరే నగదు..
హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి శనివారం(ఏప్రిల్ 10) ఈడీ హైదరాబాద్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.దా దాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది.ఇందులో భాగంగా మాజీ మంత్రి...
మహిళ లాకప్డెత్ కేసులో..ఎస్ఐ,ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్..
యాదాద్రి భువనగిరి:తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్లో మహిళ లాకప్ డెత్ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.దీనిపై ప్రతిపక్షాల న్నీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.ఈ క్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్...
నీ అంతు చూస్తానంటూ..సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం..
వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి చెందగా కాంగ్రె స్ నుంచి బరిలోకి దిగి...
పెళ్ళిలో..మంగళసూత్రాన్ని దొంగిలించిన పూజారి
తూప్రాన్:మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు.పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడే మియాలా మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో...
పోలీసుల అత్యుత్సాహంతో..కరెంట్ కట్
నల్గొండ:కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కార్యాకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్ర మే వెసులుబాటు ఉంది.ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై...
రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని..తీన్మార్ మల్లన్నపై కేసు.?
హైదరాబాద్:తీన్మార్ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.ఓ ప్రముఖ ఛానల్ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న.తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్.అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...