అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని..పసికందును వదిలివెళ్లిన కసాయి తల్లి..!
రాజన్న సిరిసిల్లా:అమావాస్య రోజు దేశ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వేళా మరో వైపు అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన దారుణ ఘటన రాజన్న...
కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి స్పాతో మంచి ఫలితాలు
వరంగల్:మసాజ్ అంటే అదేదో అందాన్ని పరిరక్షించు కోవదానికో సరదా కోసమో అనుకుంటారు.కానీ,దానివలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా కీళ్ళ నొప్పుల్లో ఈ మసాజ్ ప్రక్రియ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.స్పా..దాని ప్రయోజనాలు ఇది...
దళితులను మోసం చేస్తున్నకేసీఆర్..ఆ 38వేల కోట్లేవి?:గీతారెడ్డి
హైదరాబాద్:దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి గీతారెడ్డి విమర్శించారు.శనివారం ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా...
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
రమణ,పెద్ది రెడ్డిలకు మొండిచేయేనా..?
కరీంనగర్:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మొత్తం నాలుగు స్థానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులకు దక్కుతాయని అంతా అనుకున్నారు.ఆ సంఖ్య అలాగే ఉన్నా మాజీ మంత్రులు ఎల్.రమణ,పెద్దిరెడ్డికి జాబితాలో అవకాశం రాకపోవడంతో జిల్లా...
ప్రభుత్వ పాఠశాలలో కూతుర్ని చేర్పించిన న్యాయమూర్తి
నిజామాబాద్:ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు,మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్,ప్రియాంక జాదవ్ దంపతులు.వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్ ను...
28 మంది భార్యల ముందే మరో పెళ్లి..?
ముంబై:ఒక రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారని మీరు కథలు మరియు కథలలో విన్నారు.కానీ వాస్తవానికి మీరు నమ్మరు.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ...
నువ్వా నేనా..హుజురాబాద్(షా)ఎవరో తేలేది నేడే..
కరీంనగర్:హుజురాబాద్ షాఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు...
యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు
న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...
హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లకు..నేటితో ముగియనున్న గడువు
కరీంనగర్:తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది.దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.హుజూరా బాద్ ఉప ఎన్నికకు ఇప్పటికే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ ఉప...