ఇవే’దళితబంధు’పథకాలు..
హైదరాబాద్:తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంపై జోరుగా చర్చ సాగుతోంది.నిరుపేదలైన దళితులు ఆర్థికంగా పురోగతి సా ధించాలని ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.అయితే హుజూరాబాద్ నియోజకవర్గలో...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల భివృద్ధి కోసం పోరాడుతా:సీఎం కేసీఆర్
కరీంనగర్:ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం...
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్ బ్యాగులో...
డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!
బెంగళూరు:పాపులర్ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...
అద్దె కట్టలేను..ఆధార్ కార్డ్ లేదు..ఆడపిల్లలతో(రోడ్డు పక్కన)చెట్టుకిందే!
విజయవాడ:వారికి అమ్మానాన్న లేరు అన్నీ తానై అమ్మమ్మ పెంచుతోంది.కాగితాలు ఏరుకుంటూ,చెప్పులు కుట్టుకుంటూ ముగ్గురు మనమరాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.ఇంటి అద్దె కట్టలేక చెట్టుకిందే జీవనం సాగిస్తోంది.ఎండావాన,అకతాయిల అల్లరి నుంచి బిడ్డలను కాపాడుకోవడం కష్టంగా...
అగ్నికి ఆహుతైన..ఆదివాసీ గూడెం
ములుగు:ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది.ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి.దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.గాలి బీభత్సం కారణంగా...
పోడు భూముల పోరులో…ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి
ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు...
పారాలింపిక్స్ లో భారత్ కి తొలి స్వర్ణం
టోక్యో:టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.నిన్న ఒక్క రోజే రెండు సిల్వర్,ఒక్క బ్రోన్జ్ కలిపి మొత్తం మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈరోజును స్వర్ణంతో ప్రారంభించారు.మహిళల...
బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే బెస్ట్ టెక్నిక్..
జమ్మికుంట:మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.అధిక బరువు సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు...
ఆ వార్తలో నిజం లేదు..ఆర్బీఐ
ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ...