రేపే..దళిత బంధు,రుణమాఫీ ప్రారంభం
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రైతులకు రుణమాఫీ హామీని కూ డా సోమవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించుకుంది.రూ.యాభై వేల వరకూ...
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..
హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.శేఖర్ కమ్ముల తెర కెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా...
నేడు..హుజూరాబాద్ నియోజకవర్గంలో”నిరుద్యోగ నిరాహార దీక్ష”చేయ నున్న షర్మిల
జమ్మికుంట:ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేపడుతున్న వైఎస్ఆర్ టిఎస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇందులో భాగంగా ఇవాళ హుజూరాబాద్ నియోజ కవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టనున్నారు.ఈ ఉదయం 10...
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం:టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
హైదరాబాద్:టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.ఈ...
సిటీ బస్సెక్కిన సీఎం
చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారు.రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని...
హుజూరాబాద్ నియోజకవర్గంలో..అమల్లోకి ఎన్నికల కోడ్:శశాంక్ గోయల్
హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్,హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి శశాంక్ గోయల్ తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై...
హుజురాబాద్ లో నిరుద్యోగులు పోటీ చేయాలి:షర్మిల
హుజురాబాద్:హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలని వైఎస్ఆర్టిపి అధినాయకురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లాలో మంగళవారం నాడు షర్మిల నిరుద్యోగులకు అండగా 5వ దఫా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట మండలం,సిరిసేడు గ్రామంలో షర్మిల...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల భివృద్ధి కోసం పోరాడుతా:సీఎం కేసీఆర్
కరీంనగర్:ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం...
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ:మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ పట్టణంలోని అర్జాలబావిలోని వేర్...