జీటీ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు
పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి...
ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..
హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...
హుజూరాబాద్ నియోజకవర్గంలో..అమల్లోకి ఎన్నికల కోడ్:శశాంక్ గోయల్
హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్,హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి శశాంక్ గోయల్ తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై...
ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం:టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల
హైదరాబాద్:టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.ఈ...
జాతీయ పార్టీ ప్రకటన వాయిదా వేసుకున్న కేసీఆర్..కారణమిదేనా?
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్,జాతీయ స్థాయి లో కూడా అదే మాదిరిగా తన సత్తా చా టుకోవాలని చూస్తున్నారు.ఇప్పటికే దీనికి...
మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు
నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
మళ్ళీ కరోనా కోరల్లో భారత్
న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...
సీఎం కేసీఆర్ పై..విమర్శలతో విరుచుకుపడ్డ:షర్మిల
నల్గొండ:తెలంగాణ ప్రభుత్వ విధానాల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు.మంగళవారం నల్గొండలోని మహాత్మాగాంధీ...
హుజురాబాద్,బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.తెలంగాణలోని హుజూరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్,నియోజకవ ర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు...