శాస్రోక్తంగా ముగిసిన మహాకుంభ సంప్రోక్షణ.. సీఎం కేసీఆర్కు ఘనంగా సత్కారం..
యాదాద్రి భువనగిరి : నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా...
విపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు..మమతాబెనర్జీ లేఖలు
కోల్కతా:మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.విపక్షాల ఉమ్మడి అభ్య ర్థి కోసం వ్యూహాలు రచించేందుకు సంయుక్త సమావేశాన్ని...
డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!
జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...
అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న:టీఆర్ఎస్ నేత
హైదరాబాద్:భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు...
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి (119) కన్నుమూత
న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు.ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పశ్చిమ జపాన్లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా...
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన
న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా...
జీటీ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు
పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్ప్రెస్ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి...
కాళేశ్వరం పంప్ హౌస్ పనులను వేగం చేయాలి:సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్
కరీంనగర్:కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో చేపడుతున్న కాళేశ్వరం పుంపుహౌస్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితసబర్వాల్ అధికారులను అధికారులను...
తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...