ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు సాధించిన..ధర్మపురి యువకుడు
కరీంనగర్:ఐఐటీలో సీటు రావడం మాటలు కాదు.ఎంతో కఠోర శ్రమ ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు.అలాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో అవలీలగా సీటు సాధించాడో యువకుడు.ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు...
యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు
న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...
ఒకే ఇంట్లో..ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే
జైపూర్:రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు.ఆయనకు ఐదుగురు కుమార్తెలు.వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలంద రినీ చదివించాడు.ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్...
పాపం..మృతి చెందిన ఏడు రోజుల తర్వాత..ఉద్యోగం
భోపాల్:భోజ్పూర్ జిల్లాలోని పిరో సబ్ డివిజన్కు చెందిన బైసాదిహ్లో నివసిస్తున్న విజయ్ శంకర్ ఉపాధ్యాయ కుమారుడు అవినాష్.ఇంజనీర్ పూర్తి చేసిన అతడు బిపిఎస్సి 65 వ మెయిన్స్లో విజయం సాధించారు.కానీ ఆ సంతోషాన్ని...
ఆ..లక్ష ఉద్యోగాలకు పరీక్షలెప్పుడు..?
న్యూఢిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి.ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలను వెంటనే నిర్వహించాలని ట్విటర్ వేదికగా...
తెలంగాణలో బోధన అంతా ఆన్ లైన్ లోనే!
హైదరాబాద్:తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.టీ శాట్,దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు.రికార్డ్...