హైదరాబాద్:టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్) షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.జూన్ 12న ఆర్ఆర్బీ కూడా ఉన్నందున టెట్ను వాయిదా వేయాలని కోరుతూ పవన్కుమార్ అనే అభ్యర్థి మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో విజ్ఞప్తిచేశారు.ఇదే అంశంపై మంత్రి సబితాఇంద్రారెడ్డికి రీట్వీట్ చేసిన కేటీఆర్ ఈ అంశాన్ని పరిశీలించాలని సూ చించారు.దీనిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై తాను అధికారులతో మాట్లాడానని,వాయిదా వేయలేమని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సారి టెట్కు 3.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని,పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేశామని,ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని పేర్కొన్నారు.టెట్ హాల్టికెట్లను జూన్ ఆరు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ రాధా రెడ్డి వెల్లడించారు.టెట్ పేపర్-1కు 1,480,పేపర్-2కు 1,171 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...