ఆ..లక్ష ఉద్యోగాలకు పరీక్షలెప్పుడు..?
న్యూఢిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి.ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలను వెంటనే నిర్వహించాలని ట్విటర్ వేదికగా...
తెలంగాణలో బోధన అంతా ఆన్ లైన్ లోనే!
హైదరాబాద్:తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.టీ శాట్,దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు.రికార్డ్...