29.2 C
Hyderabad
Friday, April 26, 2024

ఆ..లక్ష ఉద్యోగాలకు పరీక్షలెప్పుడు..?

న్యూఢిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి.ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలను వెంటనే నిర్వహించాలని ట్విటర్‌ వేదికగా...

సివిల్స్‌లో టాప్ ర్యాంకర్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిస్తే షాకే..!

హైదరాబాద్:సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించడం అంత ఆషామాషీ విషయం కాదు.2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు 5 లక్షల మంది హాజరైతే కేవలం 685 మంది మాత్రమే పాస య్యారు.అంటే ఎంత పోటీ...

26న ఇంటర్,30లోగా’పది’ఫలితాలు:మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్:తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇం ద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే...

పాపం..మృతి చెందిన ఏడు రోజుల తర్వాత..ఉద్యోగం

భోపాల్:భోజ్‌పూర్ జిల్లాలోని పిరో సబ్ డివిజన్‌కు చెందిన బైసాదిహ్‌లో నివసిస్తున్న విజయ్ శంకర్ ఉపాధ్యాయ కుమారుడు అవినాష్.ఇంజనీర్ పూర్తి చేసిన అతడు బిపిఎస్‌సి 65 వ మెయిన్స్‌లో విజయం సాధించారు.కానీ ఆ సంతోషాన్ని...

తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం

●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం. ●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి. ●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి. ●మాస్టర్ గడ్డం వెంకటస్వామి హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...

మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...

మద్యం కిక్కులోనే పరీక్ష హాలుకు వచ్చిన ఇన్విజిలేటర్

హుజురాబాద్‌:తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు.ఈ విష యాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు...

తెలంగాణలో బోధన అంతా ఆన్ లైన్ లోనే!

హైదరాబాద్:తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.టీ శాట్,దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు.రికార్డ్...

సివిల్స్ లో మెరిసిన శరత్ నాయక్..

జగిత్యాల:సివిల్ ఫలితాల్లో 370 ర్యాంకు సాధించిన జగిత్యాల నియోజక వర్గంలోని బీర్ పూర్ మండల చర్ల పల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 370 వ ర్యాంక్...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...