తెలంగాణలో నిన్న ఒక్క రోజే రూ.219 కోట్ల మద్యం అమ్మకాలట
హైదరాబాద్:ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే.దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కో ట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు.నేటి...
దళితబందు అమలు కోసం..దప్పుల మోత..!
కరీంనగర్:హుజురాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బందును హుజురాబాద్ లోవెంటనే అమలు చేయాలని,కెసిఆర్ నాలుగో తారీఖు నుం డి దళిత బంధు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇంత వరకూ...
తెతెదేపా కు ఎల్ రమణ రాజీనామా
హైదరాబాద్:తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పం పారు.తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు.రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం...