తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్..
నిజామాబాద్:పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది.నిజామాబాద్లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల...
మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మదర్స్ డే ఆఫర్..అదేమిటోతెలిస్తే..?
మంచిర్యాల:మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల...
టీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!
హైదరాబాద్:టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా...
దళిత బంధు..కొత్త రూల్స్ ఇవే..
హైదరాబాద్:తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.అందులో భాగంగా అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు క ల్పిస్తామని ప్రకటించారు.ప్రతి ఏటా 2 లక్షల మందికి...
గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం...
గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం విడిసి పిర్యాదు
తాజాకబురు బుగ్గారం:జగిత్యాల జిల్లా లోని మండల కేంద్రమైన బుగ్గారం గ్రామ కార్యదర్శి,...
“తెలంగాణ దళిత బంధు”హుజూరాబాద్ నుండే ప్రారంభమట..?
కరీంనగర్:రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు"అనే పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖ రారు చేశారు.మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని...
దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ
వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...
హుజురాబాద్ లో టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిందా..?
హైదరాబాద్:పాడి కౌశిక్రెడ్డి ఆడియో లీక్ కావడంతో టీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్ఎస్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో...
2 స్టేట్స్..సేమ్ రివేంజ్ పాలిటిక్స్..
హైదరాబాద్:ఈటల రాజేందర్ టీఆర్ఎస్ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే,నర్సాపురం ఎంపీ ఇద్దరూ ఇద్దరే ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే.వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు.బాస్లకు పక్కలో బల్లెంలా మారారు.అందుకే సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు.ఏ...
ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్
హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...