పోలీసుల అదుపులో దొంగబాబా..
నల్లగొండ:చదివింది బీటెక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు.భక్తులకు మాయమాటలతో టోపీ వే స్తున్న ఓ బురిడీ బాబాను నల్లగొండ జిల్లా టాస్క్ఫోర్స్...
అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
పెద్దపల్లి:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చే సుకున్నారు.ఈ కేసు వివరాలను రామగుండం సిపి సత్యనారాయణ...
నీ అంతు చూస్తానంటూ..సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం..
వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి చెందగా కాంగ్రె స్ నుంచి బరిలోకి దిగి...
సైదాబాద్ హత్యాచార ఘటన..కామాంధుడిని పట్టిస్తే ₹10 లక్షల రివార్డ్
హైదరాబాద్:హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం,హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఘటన జరిగి వారం కావ స్తున్నా నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం...
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండ లో దారుణం చోటుచేసుకుంది లంబాడి తండ కు చెందిన స్వాతి అనే (24)...
యువకుడి షర్ట్ విప్పి చూసి..ఖంగుతిన్న పోలీసులు
హైదరాబాద్:గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు.కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది.అవును చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది.ఒకేరోజు పెద్ద మొ త్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది.అయితే ఇందులో ట్విస్ట్...
మతం..మంచినీళ్లు కూడా తాగనీయదట..
లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ...
వరంగల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం
?ముగ్గురి మృతి ఆరుగురికి గాయాలు ...
ఆ..తహశీల్దార్పై రైతు డీజిల్ ఎందుకు పోశాడంటే..?
మెదక్:రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఓ రైతు కోపంతో తనపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఆపై తహశీల్దార్పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం చేయబోయాడు.పక్కనే ఉన్న రైతులు...
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్ బ్యాగులో...