కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకున్నది.మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసింది.తద్వారా 2-1 తేడా తో టీ-20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకున్నది.లంకేయులు బౌలింగ్లో టీమ్ ఇండియాను పూర్తిగా కట్టడి చేశారు.టీం ఇండియాను 20 ఓవర్లలో 81 పరుగులకు పరిమితం చేశారు.వానిందు హసరంగ తన బౌలింగ్లో టీం ఇండియాకు చెందిన నాలుగు వికెట్లు చే జిక్కించుకున్నారు.గమ్మత్తేమిటంటే హసరంగ బర్త్డే ఈ రోజు కావ డం గమనార్హం.టీం ఇండియాతో ఆడిన టీ-20 మ్యాచ్ల్లో తొమ్మిది పరుగులకే హసరంగ నాలుగు వికెట్లు తీసుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా హసరంగ ఎంపికయ్యాడు.రెండు జట్ల మధ్య హసరంగది రెండో బెస్ట్ బౌలింగ్గా నిలిచింది.ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీం ఇండియా కేవలం 81 పరుగులు చేయ డం దాని చరిత్రలో మూడో అతి తక్కవ స్కోర్.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...