కేసీఆర్ గాంధీ అసుపత్రి సందర్శన,టిఎస్పిఎస్సీ ఏర్పాటు..ఇది ఈటల ఒత్తిడేనా?
హైదరాబాద్:ఈటల దెబ్బకు ఫామ్ హౌజ్ ను వదలిని కేసీఆర్ ఏ ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని కెసిఆర్,గాంధీ అసుపత్రికి పరుగులు తీశారు.తప్పని పరిస్థి లో గాంధీ లో కోరోనా రోగులను సందర్శించి,పరామర్శించారు.కరోన...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల భివృద్ధి కోసం పోరాడుతా:సీఎం కేసీఆర్
కరీంనగర్:ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం...
రేవంత్ రెడ్డి ట్వీట్ తో..ఇరుకునపడ్డ మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యేలు రసమయి,క్రాంతికిరణ్..?
హైదరాబాద్:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యం గా చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.ఓ పత్రికా కథనాన్ని...
అమిత్ షా,యోగిలకు..బెదిరింపులు..!
న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్కు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు...
‘ఆరోగ్యశ్రీ’పై కేటీఆర్ నిర్ణయమేంటంటే..?
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లు చెబుతున్నా అనధికారికంగా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉందని తెలుస్తోంది.దేశంలో మిగతా రాష్ట్రాల కంటే చివరిగా లాక్డౌన్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను మాత్రం పెంచడం లేదన్న...
నీ కథ అంతా తెలుసు..గంగుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల
హుజురాబాద్:తెలంగాణ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ తన శాపనార్థాల చిట్టా విప్పారు.బిడ్డా గుర్తు పెట్టుకో అంటూ కరీంనగర్ శాసన సభ్యుడు పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై ఘాటు...
కేటీఆర్కు నిరసన సెగ..
నారాయణపేట:రాష్ట్ర మున్సిపల్,ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తాకింది.కేటీఆర్ కాన్వాయ్ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు.పట్టణ ప్రగతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ...
త్వరలో అందుబాటులోకి రానున్నకరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్
కరీంనగర్:కరీంనగర్ సిగలో ఆకర్షణీయంగా నిలిచేందుకు తీగల మణిహారం సిద్ధమయ్యింది.త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీసీ సంక్షేమం,పౌరసరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం వంతెనపై లోడ్ టెస్ట్...
సిరిసిల్ల లో..కేటీఆర్(పేరుతో)భూకబ్జాకు ప్రయత్నం..?
సిరిసిల్ల:తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గంలో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా కేటీఆర్...
కాలభైరవాష్టమి
వారణాసి: కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు.ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా...