తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
హైదరాబాద్:తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న రెండుస్థానాలకు తోడు ఉప ఎన్నిక జరగనున్న స్థానానికి అభ్యర్థులెవరనే ఉత్కంఠ టీఆర్ఎస్ లో కొనసాగుతోంది.ఈ మూడు స్థానాలు అధికార...
వచ్చుడు,స్పీచులు దంచుడు,పత్తా లేకుండా పోవుడు..ఇదీ బిజెపి కేంద్ర నాయకుల తంతు:కేటీఆర్
హైదరాబాద్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చే శారు.ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్...
57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూలు విడుదల
న్యూఢిల్లీ:పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది.దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.ఖాళీకానున్న రాజ్య సభ సీట్ల కోసం మే 24న...
కాళేశ్వరం పంప్ హౌస్ పనులను వేగం చేయాలి:సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్
కరీంనగర్:కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో చేపడుతున్న కాళేశ్వరం పుంపుహౌస్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితసబర్వాల్ అధికారులను అధికారులను...
మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మదర్స్ డే ఆఫర్..అదేమిటోతెలిస్తే..?
మంచిర్యాల:మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల...
రాహుల్ గాంధీ కి స్వాగతం చెప్పిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..కానీ..!
నిజామాబాద్:ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కి నిజామాబాద్ ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్నలు రాహుల్ గాంధీ,మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో...
సీఎస్ సోమేశ్ కుమార్ బదిలీ కానున్నారా..? కారణాలు ఇవేనా..?
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బదిలీకి రంగం సిద్ధమైంది.ఒకటి రెండు రోజుల్లో సీఎస్ సోమేశ్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎస్...
పీకే..తనకు తానే బలవుతున్నాడా?
హైదరాబాద్:తన మాయలో తనే పడ్డాడా? ఇన్ని విజయాల,పరిణామాల నిషాలో తనే ఎందుకు రాజకీయనాయకుడు కాకూడాదు అనే ఆలోచన రావడం సహజం.ఇతర పార్టీలలో తనుకోరిన జాగా దొరకనపుడు తనే పార్టీ పెట్టాలనే కోరిక రావడం...
డిఎస్పీ చూస్తుండగానే కె.ఏ పాల్ పై దాడి.!
సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు...