లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..
వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...
కర్మ సిద్ధాంతం ఏమి బోధిస్తుంది..?
వేములవాడ:భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు.భారతీయ మతాలు అంటే హిందూ మతం,దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం,సిక్కు మతం,జైన మతం.ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి.ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే...
శ్రావణ మాస విశిష్ట
వేములవాడ:హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది.తెలుగుసంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్నఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా...
ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన హనుమ లీల.. ...
రామగుండం:ఉత్తరభారతదేశంలో క్రీ.శ.16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు.భవిష్యత్ పురాణంతో శివు డు పార్వతితో,కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి,ఓ ప్రాంతీయ భాషలో రామ...
ప్రారంభమైన బోనాలు..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
హైదరాబాద్:తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు...
ఉత్సవాల్లో పూనకాలు నిజంగా వస్తాయా..?
వరంగల్:తెలుగు రాష్ట్రాలలో జాతరలు నిర్వహించే ఆనవాయితీ ఎక్కువగానే ఉంది.చాలా చోట్ల గ్రామదేవతలకు,అమ్మోరులకు జాతర నిర్వహిస్తూ ఉంటారు.అయితే, మీరెప్పుడైనా గమనించారా..? ఈ ఉత్సవాలలో కొందరు మహిళలకు పూనకాలు వస్తూ ఉంటాయి.వారిని కొంతమంది పట్టుకుని వేపాకులు...
నేడు సౌదీలో..రేపు భారత్ లో రంజాన్ వేడుకలు
న్యూఢిల్లీ:భారత్తో పాటు పలు దేశాల్లో రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి.30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు నేటితో ముగియను న్నాయి.ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు...
రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని..తీన్మార్ మల్లన్నపై కేసు.?
హైదరాబాద్:తీన్మార్ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.ఓ ప్రముఖ ఛానల్ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న.తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్.అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని...
మర్కజ్కో న్యాయం?కుంభమేళాకో న్యాయమా?ఇదెక్కడి న్యాయం..
న్యూఢిల్లీ:కరోనా వైరస్ అనేది మొదటిసారి దేశంలోకి ప్రవేశించినప్పుడు అందరివేళ్లు ఢిల్లీ మర్కజ్వైపే చూపించాయి.విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహి కంగా ప్రార్థనలు చేయడంవల్లే కరోనా వ్యాప్తి చెందిందని,అక్కడ ప్రార్థనలు చేసినవారు దేశవ్యాప్తంగా సంచరించడతో...