ఎమ్మెల్యే పి ఏ పాడుపని…!
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేటు పీఏ శివ పై అత్యాచారయత్నం కింద కేసు
వరంగల్:హన్మకొండ పోలీస్ స్టేషన్లో శివ,ఆయన స్నేహితుడు,హాస్టల్ నిర్వాహాకురాలిపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీ సులు...
ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్
హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...
తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా?తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్:జర్నలిస్టు చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని,మిగిలిన...
9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు
న్యూయార్క్;అమెరికా 9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.రెండు విమానాలతో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీసీ) టవర్స్ సహా జంట భవనాలను అల్ ఖాయిదా ఉగ్రసంస్థ కూల్చేసింది.అధికారిక లెక్కల...
కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కొత్త బ్రిటీష్ కరోనా స్ట్రైన్
కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె...
బావిలో పడ్డ కారు..రిటైర్డ్ ఎస్సై మృతి
కరీంనగర్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశా రు.కరీంనగర్ కారు బావిలో పడిన ఘటనలో విషాదకర అంశమే కాకుండా...
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండ లో దారుణం చోటుచేసుకుంది లంబాడి తండ కు చెందిన స్వాతి అనే (24)...
కరీంనగర్లో కాల్పులు..పోలీసుల అదుపులో ఒకరు
కరీంనగర్:కరీంనగర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి.కరీంనగర్ లోని లక్ష్మీనగర్ నగర్ లో తుపాకుల మోత మోగింది.కాల్పులకు కారణం అన్నదమ్ములు మధ్య ఘర్షణ అని తెలుస్తుంది.ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.సుమారుగా...
డ్రగ్ కేసు..కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ అరెస్ట్
హైదరాబాద్:గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గోవా కేంద్రంగా దేశ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.గత 15 రోజులుగా ఎడ్విన్...
నాకు అది కావాలని ‘డయల్ 100’కు ఫోన్ చేసిన యువకుడు..ఆపై ఏమిజరిగిందంటే?
హైదరాబాద్:అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు.గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,మీరు రావాలి’అని కోరాడు.దీంతో...