లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి,16 మందికి గాయాలు
మంథని:పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడిం ది.దీంతో ఒకరు మరణించగా,16 మంది గాయపడ్డారు.పరకాల డిపోకు చెందిన...
కామారెడ్డి లో నకిలీ డీఎస్పీ అరెస్ట్..
హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
తిమ్మాపూర్ లంబాడీతండాలో వితంతుపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండ లో దారుణం చోటుచేసుకుంది లంబాడి తండ కు చెందిన స్వాతి అనే (24)...
నీ అంతు చూస్తానంటూ..సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం..
వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఓటమి చెందగా కాంగ్రె స్ నుంచి బరిలోకి దిగి...
పెళ్ళిలో..మంగళసూత్రాన్ని దొంగిలించిన పూజారి
తూప్రాన్:మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు.పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడే మియాలా మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో...
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె మహిళ బావిలో దూకి ఆత్మహత్య..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె మహిళ బావిలో దూకి ఆత్మహత్య..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె...
పథకం ప్రకారమే గ్యాంగ్ రేప్:నగర సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్ ఈ కేసులో...
నన్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
హనుమాన్ జంక్షన్:ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నాని వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మూ ల్పూరి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.రాచేటి రూతమ్మ అనే...
కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కొత్త బ్రిటీష్ కరోనా స్ట్రైన్
కొన్ని రోజులు స్థబ్ధంగా ఉన్న కరోనా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది,రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ పాటశాలలో ఒక విద్యార్థికి,ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రాగా ఈ అదె...