పెళ్ళిలో..మంగళసూత్రాన్ని దొంగిలించిన పూజారి
తూప్రాన్:మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు.పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడే మియాలా మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో...
సేవల పేరుతో..ఆశ్రమంలో బాబా ఏమిచేశాడంటే..?
జైపూర్:ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగి క దాడికి పాల్పడ్డాడు.రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా...
రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని..తీన్మార్ మల్లన్నపై కేసు.?
హైదరాబాద్:తీన్మార్ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.ఓ ప్రముఖ ఛానల్ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న.తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్.అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు..కళ్లు చెదిరే నగదు..
హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి శనివారం(ఏప్రిల్ 10) ఈడీ హైదరాబాద్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.దా దాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది.ఇందులో భాగంగా మాజీ మంత్రి...
మావోల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల..?
రాయ్పూర్:ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది.మావోయిస్టు ల చెరలో బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచిపెట్టారు.ఛత్తీస్గఢ్...
అమిత్ షా,యోగిలకు..బెదిరింపులు..!
న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్కు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు...
మావోయిస్టుల ప్రకటన..రాకేశ్వర్ను విడిచిపెడతాం..కానీ..!
ఛత్తీస్గఢ్:బీజాపూర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు కమిటీ స్పందించింది.దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.మావో యిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను...
తమిళనాడులో రూ.428 కోట్లు స్వాధీనం
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్కు సర్వంసిద్ధమైంది.మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.అయితే,గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.ఇది ఆదివారం...
ఎన్కౌంటర్లో అమరులైన జవాన్లు వీరే..
బీజాపూర్:సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినవారి సంఖ్య 22గా చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.ఇంక రాకేష్ అనే జ వాను జాడ తెలియలేదు.ఆయన జాడ కోసం దళాలు ఇంకా వెతుకుతున్నాయి.బీజాపూర్ ఎన్కౌంటర్లో...
అడవిలో అలజడి..తుపాకుల మోత
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు,భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం.బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఎన్కౌంటర్...