హైదరాబాద్:కరోనా మహమ్మారి కట్టడిపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది.రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ కానుం ది.రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలా?లేక కఠిన ఆంక్షలతో కర్ఫ్యూనే అమలు చేయలా?అనే విషయంపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే వచ్చే సమస్యలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.దీంతోపాటు మంత్రివర్గ విస్త రణ,రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...