హైదరాబాద్:సింగర్ సునీత కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు.తన భర్త రామ్ వీరపనేనితో కలిసి వెబ్ సిరీస్లను నిర్మించనున్నట్లు సమాచారం.మ్యాంగో బ్యాన ర్పై వెబ్ సిరీస్లు నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెబ్సిరీస్లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారట.దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఓటీటీ కంటెంట్ ప్రభావం నేపథ్యంలో పెద్ద సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్పాంలలో వి డుదలవుతుండటంతో ఓటీటీల వైపు సినీ ప్రముఖులు అడుగులేస్తున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...